28.7 C
Hyderabad
April 27, 2024 03: 29 AM
Slider ప్రత్యేకం

ఎల్ బి నగర్ లోటస్ చిల్డ్రన్ హాస్పిటల్ లో దారుణం

lotus hospital

పిల్లల ఆసుపత్రిలో ఠాగూర్ సినిమా చూపించారు. కాసులకి కక్కుర్తిపడిన ఆసుపత్రి వైద్యులు చనిపోయిన పాపకు చికిత్స చేస్తున్నట్లు నటించిన దారుణమైన సంఘటన ఇది. 8 రోజుల పాపని చనిపోయినా కూడా కుటుంబ సభ్యులకి చెప్పకుండా వైద్యం అందిస్తున్నట్లు అక్కడి వైద్యులు అమోఘంగా నటించారు.

చౌటుప్పల్ మండలం డెక్కన్ తండాకు చెందిన పరమేష్, పావనిలకు ఎదురైన అనుభవం ఇది. రోజుకు 30 వేలు చొప్పున ఇప్పటి వరకు రూ.1.20 లక్షలు చెల్లించారు. వారు కడుతున్నారు హాస్పిటల్ యాజమాన్యం కట్టించుకున్నది. కుటుంబ సభ్యులు గట్టిగా అడగటం తో ఇప్పుడు పాప చనిపోయిందని హాస్పిటల్ సిబ్బంది చెబుతున్నారు.

Related posts

క‌రోనాతో పోరాడి ఓడిన సర్కిల్ ఇన్ స్పెక్టర్

Satyam NEWS

ఇకపై ఇంటి నిర్మాణాలకు అనుమ‌తులు మ‌రింత సులువు

Satyam NEWS

కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా పులి దాడి సంఘటనపై దర్యాప్తు

Satyam NEWS

Leave a Comment