నిర్మల్ లోని నిరుపేదలకు మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్ నేడు పురపాలక సంఘా కార్యాలయంలో కూరగాయలు పంపిణీ చేశారు. తన సొంత డబ్బులతో కూరగాయలు కొనుగోలు చేసి పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో 37 వ వార్డు కౌన్సిలర్ నేరెళ్ల వేణు, కూన ప్రసాద్, అంగ విశ్వనాధ్ తదితరులు పాల్గొన్నారు.
పెద్ద ఎత్తున మున్సిపల్ సిబ్బంది కూడా పాల్గొన్నారు. కరోనా వైరస్ దేశ వ్యాప్తంగా వ్యాప్తి చెందుతున్న దృష్ట్యా గమనించి పట్టణంలో జాగ్రత్త పాటిస్తే ఈ వ్యాధిని అరికట్టవచ్చు నిర్మల్ మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్ తెలియజేశారు.