37.2 C
Hyderabad
May 2, 2024 14: 07 PM
Slider ఆదిలాబాద్

కూరగాయలు పంచిన నిర్మల్ మున్సిపల్ చైర్మన్

Nirmal Municipality

నిర్మల్ లోని నిరుపేదలకు మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్ నేడు పురపాలక సంఘా కార్యాలయంలో కూరగాయలు పంపిణీ చేశారు. తన సొంత డబ్బులతో కూరగాయలు కొనుగోలు చేసి పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో 37 వ  వార్డు కౌన్సిలర్ నేరెళ్ల వేణు, కూన ప్రసాద్, అంగ విశ్వనాధ్ తదితరులు పాల్గొన్నారు.

పెద్ద ఎత్తున మున్సిపల్ సిబ్బంది కూడా పాల్గొన్నారు. కరోనా వైరస్ దేశ వ్యాప్తంగా వ్యాప్తి చెందుతున్న దృష్ట్యా  గమనించి పట్టణంలో జాగ్రత్త పాటిస్తే   ఈ వ్యాధిని అరికట్టవచ్చు నిర్మల్  మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్  తెలియజేశారు.

Related posts

విజయవాడలో రామ్ తీర్థ ట్రస్ట్ శోభాయాత్ర

Satyam NEWS

మింట్ కాంపౌండ్ లో మిస్ ఫైర్: ఒకరి మృతి

Bhavani

తెలంగాణ ప్రభుత్వ వెబ్‌సైట్లు 48 గంటలు బంద్

Satyam NEWS

Leave a Comment