31.7 C
Hyderabad
May 2, 2024 07: 16 AM
Slider ముఖ్యంశాలు

రోడ్డు ప్రమాదాలలో 10 మంది మృతి

#accident

తమిళనాడులో రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. కన్యాకుమారిలో ఓ కారు బస్సును ఢీకొట్టడంతో నలుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా మారింది. మైలాడుదురై అనే ప్రాంతంలో ఓ లారీ బీభత్సం సృష్టించింది.

అతివేగంగా వచ్చి బైకులు, బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతిచెందగా, ఆరుగురి పరిస్థితి విషమంగా మారింది. మరో 20 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. గమనించిన స్థానికులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

Related posts

రాష్ట్ర సగర సంఘం క్యాలెండర్ ను ఆవిష్కరించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

Satyam NEWS

టీటీడీ నేతృత్వంలో కార్తీక మాస మహావ్రత దీక్ష

Satyam NEWS

ఛాలెంజ్: అక్రమ కట్టడాలు కూలగొట్టి నిజాయితీ నిరూపించుకో

Satyam NEWS

Leave a Comment