33.7 C
Hyderabad
April 30, 2024 01: 52 AM
Slider ముఖ్యంశాలు

బాంబు దాడిలో  15మంది పిల్లలు మృతి

#bomb

కాబుల్ లో మరోసారి ముష్కరులు పిల్లల ప్రాణాలను బలితీసుకున్నారు. ఉత్తర అఫ్గానిస్థాన్ లోని ఓ స్కూల్ ను టార్గెట్ చేసి బాంబు దాడి చేశారు. దీంతో 15 మంది పిల్లలు మృతి చెందినట్టు తాలిబాన్ ప్రభుత్వం ప్రకటించింది. దాడిలో చాలామందికి గాయాలు అయినట్లు సమాచారం. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

Related posts

తెలంగాణలో జనవరి నుండి పాఠశాలలను ప్రారంభించాలి

Satyam NEWS

లాక్ డౌన్ లోనూ 215 కేసుల్లో సుప్రీం కోర్టు తీర్పులు

Satyam NEWS

అధికార పార్టీ తప్పులు చూపాలంటే…ఎంఎల్సీ ఎన్నిక ఓ ఆయుధం…!

Satyam NEWS

Leave a Comment