కాబుల్ లో మరోసారి ముష్కరులు పిల్లల ప్రాణాలను బలితీసుకున్నారు. ఉత్తర అఫ్గానిస్థాన్ లోని ఓ స్కూల్ ను టార్గెట్ చేసి బాంబు దాడి చేశారు. దీంతో 15 మంది పిల్లలు మృతి చెందినట్టు తాలిబాన్ ప్రభుత్వం ప్రకటించింది. దాడిలో చాలామందికి గాయాలు అయినట్లు సమాచారం. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
previous post
next post