40.2 C
Hyderabad
May 1, 2024 18: 07 PM
Slider ముఖ్యంశాలు

టీటీడీకి 50 సైకిళ్లు విరాళo

#bicycle

తిరుమల శ్రీవారికి  చెన్నైకి చెందిన మురుగప్ప గ్రూప్ టీఐ సైకిల్స్ ఆఫ్ ఇండియాకు చెందిన సీనియర్ అసోసియేట్ ప్రెసిడెంట్  ప్రశాంత్ రూ.7 లక్షల విలువైన 50 సైకిళ్ళు విరాళంగా అందజేశారు.  శ్రీవారి ఆలయం ఎదుట జరిగిన కార్యక్రమంలో దాత సైకిళ్లను టిటిడి చైర్మన్  వైవి సుబ్బారెడ్డికి అందజేశారు.  ఈ కార్య‌క్రమం లో టీటీడీ బోర్డు సభ్యులు  సౌరబ్,  సలహా మండలి అధ్యక్షులు  శేఖర్ రెడ్డి,  బాల్ రెడ్డి, సంస్థ ప్రతినిధులు  ప్రభాకర్ బాబు, భారతి, అభిషేక్ బాబు, త‌దిత‌రులు పాల్గొన్నారు.

Related posts

భారత్ వ్యాక్సిన్ పై దుష్ట చైనా కుట్రలు బట్టబయలు

Satyam NEWS

భారత రాష్ట్రపతి ద్రౌపదిముర్ము శ్రీశైల పర్యటనకు పకడ్బందీగా ఏర్పాట్లు

Bhavani

ఎక్లిప్స్:25, 26వ తేదీల్లో శ్రీవారి ఆలయం మూత

Satyam NEWS

Leave a Comment