40.2 C
Hyderabad
April 29, 2024 16: 24 PM
Slider ముఖ్యంశాలు

15 మంది ఐఏఎస్ అధికారులకు బదిలీ ఉత్తర్వులు

#BRK Bhavan

తెలంగాణ రాష్ట్రంలో పలువురు ఐఏఎస్‌లను బదిలీ చేశారు. మొత్తం 15 మంది ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ  చేసింది. కొత్త పోస్టింగులు ఇవి: అడిషనల్ సీఈవో-జ్యోతి బుద్ధప్రకాష్‌, వైద్య ఆరోగ్యశాఖ, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి-సయ్యద్‌ అలీ ముర్తుజా రజీ,

అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా-శాంతికుమారి, ఈపీటీఆర్‌ఐ డైరెక్టర్ జనరల్‌-అదర్‌ సిన్హా, నాగర్‌కర్నూల్‌ కలెక్టర్-ఎల్‌ శర్మన్‌, పాఠశాల విద్యా డైరెక్టర్‌-శ్రీదేవసేన హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ కమిషనర్‌-వాకాటి కరుణ, పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి-కేఎస్‌ శ్రీనివాసరాజు, సాంఘిక సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి-విజయ్‌కుమార్‌,

సాంఘిక సంక్షేమ శాఖ కమిషనర్‌-యోగితా రాణా, సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శిగా రాహుల్‌ బొజ్జా కొనసాగింపు, ఆదిలాబాద్‌ కలెక్టర్‌-సిక్తా పట్నాయక్‌, పెద్దపల్లి ఇంచార్జ్‌ కలెక్టర్-భారతీ హోలీకేరి,

గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి-ఇ. శ్రీధర్‌, కార్మిక, ఉపాధి కల్పనశాఖ కార్యదర్శి-రాణి కుముదిని దేవి, తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు పర్యావరణ శాస్త్ర సాంకేతిక అదనపు బాధ్యతలు రజత్‌కుమార్‌కు అప్పగింత.

Related posts

నిరాడంబరంగా మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహ స్వామి వారి కళ్యాణం

Satyam NEWS

చేతులెత్తి న‌మ‌స్క‌రిస్తున్నా…ఈ ప్ర‌భుత్వాన్ని భ‌ర్త‌ర‌ఫ్ చేయండి….!

Satyam NEWS

పిడుగు పాటుకు కళ్ల ముందే మరణించిన యువతి

Satyam NEWS

Leave a Comment