40.2 C
Hyderabad
April 28, 2024 15: 42 PM
Slider హైదరాబాద్

స్టూడెంట్స్ మిస్:లేఖ రాసి మరి వెళ్లిపోయారు

3 student miissing ccfootage

హైదరాబాద్ లోని సెయింట్ థెరిసా స్కూల్ లో పదో తరగతి చదువుతున్నముగ్గురు పాఠశాల విద్యార్థులు అదృశ్యమైనట్లు పోలీసులు తెలిపారు. ఏఎస్ రావు నగర్ కు చెందిన ముగ్గురు పాఠశాల విద్యార్థులు ఒకేసారి అదృశ్యం కావడంపై పోలీసులు ఈ కేసుపై ప్రత్యేక శ్రద్ద చూపుతున్నారు. ఓ లెటర్ రాసిపెట్టిన వెళ్లిన విద్యార్థులు ఆచూకీకై ప్రత్యేక బృందాలతో గాలిస్తూ,

వారు ఎక్కడికి వెళ్లారో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కుషాయిగూడ పోలీస్ స్టేషన్ లోతమ బిడ్డలు కనిపించడం లేదని తల్లిదండ్రులు ఫిర్యాదుచేయడం తో రంగంలోకి దిగిన పోలీసులు, అన్ని సీసీటీవీ కెమెరాలనూ పరిశీలిస్తున్నారు.

Related posts

ముంబయి ద్వీవుల్లో చిక్కకుపోయిన శ్రీకాకుళం మత్స్యకారులు

Satyam NEWS

శ్రీ వేంకటేశ్వరా నీకు ఇంత పక్షపాతమేల స్వామీ?

Satyam NEWS

తిరుమల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్ల కోటా రేపు విడుదల

Satyam NEWS

Leave a Comment