ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నా నల్గొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలలో 47 మంది బరిలో నిలిచారు. మొత్తం నామినేషన్ వేసిన అభ్యర్థుల సంఖ్య 130 మంది కాగా 199 సెట్ల నామినేషన్లు దాఖలు అయ్యాయి. స్క్రూటీనీలో 47 మంది నామినేషన్ల తీరస్కరణ జరగగా 83 మంది అభ్యర్థుల నామినేషన్లు సరిగా వున్నట్లు అధికారులు గుర్తించారు. చివరిరోజు 36 మంది నామినేషన్లను ఉపసంహరించుకోవటంతో ఫైనల్ గా మునుగోడు బరిలో 47 మంది అభ్యర్డులు వున్నారు. ఎన్నికలలో 3 ఈ వ యం లు వాడనున్నారు,
next post