36.2 C
Hyderabad
April 27, 2024 21: 41 PM
Slider నల్గొండ

మునుగోడులో  47 మంది పోటీ

#munugodu

ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నా నల్గొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలలో 47 మంది బరిలో నిలిచారు. మొత్తం నామినేషన్ వేసిన అభ్యర్థుల సంఖ్య 130 మంది కాగా  199 సెట్ల నామినేషన్లు దాఖలు అయ్యాయి.  స్క్రూటీనీలో 47 మంది నామినేషన్ల తీరస్కరణ జరగగా 83 మంది అభ్యర్థుల నామినేషన్లు సరిగా వున్నట్లు అధికారులు గుర్తించారు. చివరిరోజు 36 మంది నామినేషన్లను ఉపసంహరించుకోవటంతో ఫైనల్ గా మునుగోడు బరిలో 47 మంది అభ్యర్డులు వున్నారు. ఎన్నికలలో 3 ఈ వ యం లు వాడనున్నారు,

Related posts

ఓ గాడ్: వెంకటాద్రికి తప్పిన పెను ప్రమాదం

Satyam NEWS

మైనింగ్ పేరుతో సాగు భూములు లాక్కుంటున్నారు

Satyam NEWS

జమిలి ఎన్నికలకు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సిఫార్సు

Satyam NEWS

Leave a Comment