ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నా నల్గొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలలో 47 మంది బరిలో నిలిచారు. మొత్తం నామినేషన్ వేసిన అభ్యర్థుల సంఖ్య 130 మంది కాగా 199 సెట్ల నామినేషన్లు దాఖలు...
తెలంగాణ రాష్ట్ర ప్రజలతో పాటు జాతీయ రాజకీయాల్లో మునుగోడు ఉప ఎన్నికకు ప్రత్యేక స్థానం ఉంది. తెలంగాణ కాంగ్రెస్, బీజేపీ, అధికార టీఆర్ఎస్ పార్టీలకు ఈ ఉప ఎన్నిక ఎంతో మైలేజ్ ఇవ్వనుంది. ఈ...
ఎన్నికల్లో నామినేషన్ వేయడానికి కొందరు మందీమార్బలంతో వస్తే.. మరికొందరు.. ఇదిగో ఇలా వినూత్నంగా హాజరవుతారు. మునుగోడు నియోజకవర్గంలోని నాంపల్లి మండలం కుమ్మరిగూడెంకు చెందిన డాక్టర్ వీరభోగ వసంతరాయుడు వృత్తిరీత్యా వైద్యుడు. ఆయన హైదరాబాద్ పరిధిలోని...
మునుగోడు ఉప ఎన్నికకు నామినేషన్ల పర్వం ముగిసింది. వందకు పైగా నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు పేర్కొన్నారు. చివరిరోజు ఒక్కరోజే 50కి పైగా నామినేషన్లు వేశారు. 15,16 తేదీలలో నామినేషన్ల పరిశీలన జరగనుంది. నామినేషన్ల ఉపసంహరణకు...