42.2 C
Hyderabad
May 3, 2024 16: 39 PM
Slider ప్రత్యేకం

ఖమ్మం నగరానికి 49.49 కోట్లు

49.49 crore to khammam city

రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రత్యేక చొరవ ఫలితంగా ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అభివృద్ది పనులకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎస్డీఎఫ్‌ కింద 49.49 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశారు. నగరంలో ఇప్పటికే పలు అభివృద్ది కార్యక్రమాలు కొనసాగుతున్న నేపథ్యంలో మంత్రి అజయ్ విజ్ఞప్తికి స్పందించి తక్షణమే 49.49 కోట్ల రూపాయల నిధులు విడుదల చేశారు.

ఖమ్మం నగర అభివృద్ధికి ఎల్లపుడూ సహాయసహకారాలు అందిస్తూ, తాజాగా సీఎం కేసిఆర్ ఎస్డీఎఫ్‌ నిధులు విడుదల చేయడం పట్ల మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హర్షం వ్యక్తం చేస్తూ సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.

Related posts

ప్రకాశం జిల్లా జిల్లాలో రాజీనామాల పర్వం

Satyam NEWS

జూలై 1 న గ్రూప్-4

Murali Krishna

ఐరోపా దేశాలతో పోలిస్తే పాకిస్తాన్ సేఫ్

Satyam NEWS

Leave a Comment