29.7 C
Hyderabad
May 2, 2024 06: 52 AM
Slider ముఖ్యంశాలు

హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం..ముగ్గురి మృతి

#RoadAccident

ఏపీలో ని నేషనల్ హైవే 45పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

విశాఖ నుంచీ పాలకొండ వెళుతున్న అలాగే విజయనగరం నుంచీ విశాఖ వెళుతున్న ఆర్టీసీ బస్సు చెల్లురు సమీపంలో డీ కొన్నాయి.

ఈ ప్రమాదం లో అక్కడికక్కడే 3 గురు మృతి చెందారు.

డ్రైవర్ ఆర్టీసీ బస్సులో లో నుజ్జు అయ్యాడు.

సమాచారం తెలుసుకున్న వెంటనే ఎస్పీ రాజకుమారీ ఘటనా స్థలానికి చేరుకున్నారు. డీఎస్పీ అనిల్ ,సీఐ మంగవేణి లు కూడా ఉన్నారు.

Related posts

జర్నలిస్టుల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడతాం

Satyam NEWS

వి ఎస్ యూనివర్సిటీలో రెండవ అంతర్ కళాశాల యువ మహోత్సవాలు

Bhavani

వీరపనేని రామదాసు విగ్రహావిష్కరణ చేసిన సీతక్క

Satyam NEWS

Leave a Comment