ఏపీలో ని నేషనల్ హైవే 45పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
విశాఖ నుంచీ పాలకొండ వెళుతున్న అలాగే విజయనగరం నుంచీ విశాఖ వెళుతున్న ఆర్టీసీ బస్సు చెల్లురు సమీపంలో డీ కొన్నాయి.
ఈ ప్రమాదం లో అక్కడికక్కడే 3 గురు మృతి చెందారు.
డ్రైవర్ ఆర్టీసీ బస్సులో లో నుజ్జు అయ్యాడు.
సమాచారం తెలుసుకున్న వెంటనే ఎస్పీ రాజకుమారీ ఘటనా స్థలానికి చేరుకున్నారు. డీఎస్పీ అనిల్ ,సీఐ మంగవేణి లు కూడా ఉన్నారు.