శ్రీకాకుళం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. జి సిగడం రైల్వే స్టేషన్ లో ఈ ఘోర ప్రమాదం జరిగింది. గవుహతి ఎక్స్ ప్రెస్ రైలు దిగి కొందరు పట్టాలు దాటుతుండగా ప్రమాదం జరిగింది. కొందరు పట్టాలు దాటుతుండగా కోణార్క్ ఎక్స్ ప్రెస్ వేగంగా వచ్చి వారిని ఢీ కొట్టింది. ఐదుగురు అక్కడక్కడే మృతి చెందారు. ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
previous post