38.2 C
Hyderabad
April 29, 2024 22: 13 PM
Slider శ్రీకాకుళం

శ్రీకాకుళం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం

#accident

శ్రీకాకుళం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. జి సిగడం రైల్వే స్టేషన్ లో ఈ ఘోర ప్రమాదం జరిగింది. గవుహతి ఎక్స్ ప్రెస్ రైలు దిగి కొందరు పట్టాలు దాటుతుండగా ప్రమాదం జరిగింది. కొందరు పట్టాలు దాటుతుండగా కోణార్క్ ఎక్స్ ప్రెస్ వేగంగా వచ్చి వారిని ఢీ కొట్టింది. ఐదుగురు అక్కడక్కడే మృతి చెందారు. ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Related posts

Delhi liquor Scam: మూడు చోట్ల మళ్లీ ఈడీ దాడులు

Satyam NEWS

హెల్మెట్ లేని ప్రయాణం ప్రమాదకరం

Satyam NEWS

ప్రజా రవాణాపై పువ్వాడ సమీక్ష

Bhavani

Leave a Comment