30.7 C
Hyderabad
April 29, 2024 05: 52 AM
Slider ముఖ్యంశాలు

ప్రజా రవాణాపై పువ్వాడ సమీక్ష

#Puvwada

ప్రజలకు మెరుగైన ప్రజా రవాణాతో పాటు సంస్థ ను బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. హైద్రాబాద్ లో రవాణా, మెట్రో, ఆర్టీసి సంస్థల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.

ప్రస్తుతం ఆర్టీసీలో కొనాగుతున్న ఎలక్ట్రిక్ బస్సులు, వాటి నిర్వహణ, పనితీరు, ఇంకా సర్వీస్ లు అవసరం అయ్యే రూట్లు, రావాల్సిన ఎలక్ట్రిక్ బస్సులు, మెట్రో, రవాణా శాఖలో కొనసాగుతున్న ఆన్లైన్ సేవలు, వాటి నుండి వచ్చిన ఆదాయం, ఇంకా ప్రవేశ పెట్టతలచిన ఆన్లైన్ సేవలు తదితర అంశాలపై మంత్రి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

Related posts

వైఎస్ఆర్.టీ.పి వనపర్తి అసెంబ్లీ కోఆర్డీనేటర్ గా బూజల వెంకటేశ్వర్ రెడ్డి

Satyam NEWS

చిలకలూరిపేట మునిసిపాలిటీ అవినీతిపై విచారణ

Bhavani

పేద విద్యార్ధి వైద్యవిద్యకు మంత్రి రోజా ఆర్ధిక సాయం

Satyam NEWS

Leave a Comment