30.7 C
Hyderabad
April 29, 2024 06: 01 AM
Slider ఆధ్యాత్మికం

కాణిపాకం వరసిద్ధి వినాయకుడికి అజ్ఞాత భక్తుడి విరాళం రూ.7 కోట్లు

#KanipakamTemple

స్వయంభు కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామికి ఓ అజ్ఞాత భక్తుడు రూ.7  కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చారు.  ప్రవాస భారతీయుడైన ఓ అజ్ఞాత భక్తుడు రూ.7 కోట్ల రూపాయల  చెక్కును ఆలయ ఇవో వేంకటేశుకి అందజేశారు. కాణిపాకం ఆలయ చరిత్రలోనే   7 కోట్ల రూపాయలు విరాళం ఇవ్వడం ఇదే మొదటి సారని అధికారులు చెబుతున్నారు.

ఈ సందర్భంగా అజ్ఞాత ప్రవాస భారతీయ భక్తుడికి ఆలయ ఈవో వెంకటేశు కృతజ్ఞతలు తెలిపారు. విరాళం నిధులను ఆలయ  అభివృద్ధి కోసం వినియోస్తామని ఈవో తెలిపారు.

Related posts

పెద్ద‌శేష వాహ‌నంపై ప‌ర‌మ‌ప‌ద‌నాథుని అలంకారంలో శ్రీ మ‌ల‌యప్ప‌స్వామి

Satyam NEWS

అంబరాన్నంటిన సిరిమాను సంబరం…లక్షలాదిగా తరలి వచ్చిన భక్తులు

Satyam NEWS

పశ్చిమ బెంగాల్ లో బిజెపి కార్యకర్తలపై దాడులకు నిరసన

Satyam NEWS

Leave a Comment