37.2 C
Hyderabad
May 2, 2024 14: 43 PM
Slider ముఖ్యంశాలు

బస్సును ఢీకొన్న కారు.. ముగ్గురు మృతి

#road accident

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. పుదుకొట్టె సమీపంలో ఓ ప్రైవేట్ బస్సును కారు ఢీకొన్న ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. నామ సముద్రం పోలీస్ స్టేషన్ పరిధిలోని పుదుకొట్టె సమీపంలో తిరుచ్చి-రామేశ్వరం జాతీయ రహదారిపై వెళ్తున్న కారు, అటు నుంచి వస్తున్న బస్సు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ప్రమాద ఘటన సీసీ దృశ్యాలు వైరల్ గా మారాయి. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Related posts

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

Bhavani

ఒంటిమిట్ట చెరువు పై టీడీపీ రాష్ట్ర కార్యదర్శి భత్యాల సెల్ఫీ ఛాలెంజ్

Satyam NEWS

“సత్యం” న్యూస్ కు స్పందన: ట్రాఫిక్ పీసీ లకు సర్టిఫికెట్ ఇచ్చిన పోలీసు బాస్

Satyam NEWS

Leave a Comment