38.2 C
Hyderabad
April 29, 2024 11: 47 AM
Slider ఖమ్మం

గుండెపోటుతో మరణించిన హెడ్ కానిస్టేబుల్

#P. Ananda Rao

ఖమ్మం టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న 1989 బ్యాచ్ హెడ్ కానిస్టేబుల్ పి.ఆనందరావు రాత్రి విధులు ముగించుకొని ఇంటికి వెళ్లిన కొద్దిసేపటికే గుండెపోటు రావడంతో హుటహుటిన ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.

మరణ వార్త తెలుసుకున్న ఖమ్మం టూ టౌన్ సిఐ కుమారస్వామి, తోటి పోలీసు సిబ్బంది, పోలీస్ అసోసియేషన్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ వేంకటేశ్వర్లు, మోహన్ రావు మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. తన స్వగ్రామం రాయన్న పేట చెరువుమాధరంలో అంత్యక్రియలు నిర్వహించారు.

Related posts

పార్లమెంట్ మార్చ్ లో పాల్గొన్న AISF రాష్ట్ర నాయకులు

Bhavani

పాల్వంచ డిఎస్పీగా వెంకటేష్

Murali Krishna

తెలగ సంఘం సంక్షేమానికి కలిసి రావాలి

Satyam NEWS

Leave a Comment