21.7 C
Hyderabad
December 2, 2023 04: 11 AM
Slider ఖమ్మం

గుండెపోటుతో మరణించిన హెడ్ కానిస్టేబుల్

#P. Ananda Rao

ఖమ్మం టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న 1989 బ్యాచ్ హెడ్ కానిస్టేబుల్ పి.ఆనందరావు రాత్రి విధులు ముగించుకొని ఇంటికి వెళ్లిన కొద్దిసేపటికే గుండెపోటు రావడంతో హుటహుటిన ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.

మరణ వార్త తెలుసుకున్న ఖమ్మం టూ టౌన్ సిఐ కుమారస్వామి, తోటి పోలీసు సిబ్బంది, పోలీస్ అసోసియేషన్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ వేంకటేశ్వర్లు, మోహన్ రావు మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. తన స్వగ్రామం రాయన్న పేట చెరువుమాధరంలో అంత్యక్రియలు నిర్వహించారు.

Related posts

రైతులను పట్టించుకోని జగన్ ప్రభుత్వం

Satyam NEWS

52 కోట్లతో మూసారాంబాగ్ హై లెవల్ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన

Satyam NEWS

మళ్లీ కీలక స్థానంలోకి వచ్చేసిన కె ఎస్ జవహర్ రెడ్డి

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!