38.2 C
Hyderabad
April 29, 2024 12: 57 PM
Slider కృష్ణ

సిలువగిరి కొండపై ఒక వ్యక్తి దారుణ హత్య

brutally murdered

ఎన్టీఆర్ జిల్లా నందిగామ శివారులోని సిలువ గిరి కొండపై ఒక వ్యక్తి ని బీరు సీసాలతో పోడిచి దారుణ హత్య చేసిన ఘటన జరిగింది. హత్య కు గురైన వ్యక్తి కంచికచర్ల మండల కీసర గ్రామానికి చెందిన కుర్రాకుల వెంకటేశ్వరరావు(35)గా సమాచారం. నిన్న సాయంత్రం ఇంటి నుండి బయటకు వెళ్లిన కుర్రాకుల వెంకటేశ్వరరావు తిరిగి రాలేదు. ఐతవరం వద్ద ఉన్న మద్రాస్ ఫిల్టర్ కాఫీలో సెక్యూరిటీ గార్డుగా అతను విధులు నిర్వహిస్తున్నాడు. పెండ్యాల గ్రామానికి చెందిన సాంబయ్య అనే వ్యక్తి కి డబ్బులు ఇవ్వాలనే కారణంతో ఈ హత్య చేశాడని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు.కేసు నమోదు చేసి మృతదేహాన్ని నందిగామ మార్చరీకి తరలించి పోలీసులు విచారణ చేపట్టారు.

Related posts

శంషాబాద్ to రాజోలు బస్సులో కారం చల్లి దోపిడీ ప్రయత్నం..

Satyam NEWS

రేవంత్ రెడ్డి కో హటావో.. కాంగ్రెస్ కో బచావో..

Satyam NEWS

డ్రామారావులు డ్రామాలను బంద్ చెయ్యాలి : నూనె బాల్ రాజ్

Satyam NEWS

Leave a Comment