38.2 C
Hyderabad
April 28, 2024 20: 16 PM
Slider కరీంనగర్

కంకులు కొన్న కవిత

#Kavitha

నిత్యం కార్యక్రమాల్లో బిజీగా ఉండే రాజకీయ నాయకులు అప్పుడప్పుడు రోడ్డుపై చిరు వ్యాపారులు అమ్మే వస్తువులు ఏదో ఒకటి సామాన్యుల మాదిరిగా వారితో ముచ్చటిస్తూ కొంటుంటారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్సీ కవిత జగిత్యాల నుంచి హైదరాబాద్ వెళ్తుండగా నూకపల్లి గ్రామ శివారు వద్ద కాసేపు ఆగారు.

రోడ్డు పక్కన మొక్కజొన్న కంకులు కాలుస్తున్న ఓ మహిళ దగ్గరికెళ్లి కంకులు కొనుగోలు చేసి అక్కడే రుచి చూశారు. మొక్క జొన్న కంకులు అమ్మే ఆమెతో సరదాగా మట్లాడారు. ఆమెతో మాట్లాడిన క్షణాలను గుర్తుచేస్ ఎమోషనల్ ట్వీట్ చేశారు.

Related posts

సివిల్స్ శిక్షణ కోసం పేద వైశ్య విద్యార్థికి లక్ష రూపాయల సాయం

Satyam NEWS

పశువుల్లో లంపి చర్మ వ్యాధిపై ప్రభుత్వానికి లోకాయుక్త నోటీసు

Satyam NEWS

పవన్ కల్యాణ్ పై గుర్తు తెలియని వ్యక్తుల నిఘా

Satyam NEWS

Leave a Comment