28.7 C
Hyderabad
April 28, 2024 03: 19 AM
Slider జాతీయం

కేరళలో మళ్ళీ వెలుగులోకి సరికొత్త వైరస్.. నోరో వైరస్..

మనదేశంలో కరోనా వైరస్ మొదటి కేసు వెలుగులోకి వచ్చింది కేరళలోనే.. ఇక్కడ రోజుకో కొత్త వైరస్ వెలుగులోకి వస్తుంది. తాజాగా మరో కొత్త వైరస్ వెలుగులోకి వచ్చింది. దీనిని నోరో వైరస్ అంటారని వైద్యులు చెప్పారు.

ఈ వైరస్ రెండు వారాల క్రితం వాయనాడ్ జిల్లాలోని వైత్తిరి సమీపంలోని పూకోడ్‌లోని వెటర్నరీ కళాశాలో వెలుగులోకి వచ్చింది. గత 15 రోజుల వ్యవధిలో 13 మంది విద్యార్థులకు నోరోవైరస్ ఇన్‌ఫెక్షన్ సోకిందని కేరళ ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాదు ప్రస్తుతం పరిస్థితులు అదుపులోకి వచ్చిందని.. అయితే నోరో వైరస్ మరింత వ్యాప్తి చెందకుండా నివారణ చర్యల్లో భాగంగా పశువైద్య విజ్ఞాన కళాశాల విద్యార్థుల డేటా బ్యాంక్‌ను సిద్ధం చేస్తున్నామని ఆరోగ్య అధికారులు తెలిపారు.

Related posts

కరోనాతో కలుగులో దూరిన ఎమ్మెల్యేలూ ఎలా ఉన్నారు?

Satyam NEWS

ఆంధ్రప్రదేశ్ సిఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఒక సవాల్

Satyam NEWS

చిత్తూరు జిల్లా వైసీపీలో పెచ్చరిల్లిన గ్రూపు తగాదాలు

Satyam NEWS

Leave a Comment