40.2 C
Hyderabad
April 29, 2024 17: 03 PM
Slider కరీంనగర్

ఫైండింగ్:ఆ రెండు శవాలు పెద్దపల్లి ఎమ్మెల్యే బందువులవే

unoor kakatheeya dead body realatives of peddapalli mla

నిన్న జరిగిన ప్రమాదం లో ఒక శవాన్ని వెతుకుతుంటే మరో రెండు శవాలు కాకతీయ కాలువలోని కారులో కుళ్లిపోయిన స్థితిలో దొరికాయి.15 రోజుల క్రితం కరీంనగర్ జిల్లాలోని ఎల్ఎండి కాకతీయ కెనాల్‌ లో పడిపోయిన ఓ కారు, ఈ ఉదయం బయటపడగా, అందులో రెండు కుళ్లిపోయిన మృతదేహాలు లభ్యమైన సంగతి తెలిసిందే.

ఈ రెండు మృతదేహాలూ పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చెల్లెలు రాధ, ఆమె భర్త లక్ష్మీపూర్ కు చెందిన సత్యనారాయణరెడ్డిగా గుర్తించారు. వీరిద్దరూ రెండు వారాలకు పూర్వం తమ కుమార్తె వినయ శ్రీతో కలసి బయలుదేరారని, అప్పటి నుంచి అదృశ్యమయ్యారని పోలీసు కేసు కూడా నమోదైంది. అదే రోజున వీరు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురై ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఇక కారులో వినయశ్రీ మృతదేహం కనిపించకపోవడంతో ఆమె కోసం గాలింపు తీవ్రతరం చేశారు.

Related posts

కొల్లాపూర్ లో పార్టీ నేతల కుటుంబ సభ్యులకు కరోనా?

Satyam NEWS

వైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు!

Bhavani

ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన నోముల భగత్

Satyam NEWS

Leave a Comment