30.7 C
Hyderabad
April 29, 2024 04: 06 AM
Slider ప్రకాశం

పకడ్బందీగా పదో తరగతి పరీక్షలు

#markapuram

మార్కాపురంలో పదో తరగతి పరీక్షల కేంద్రల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని పరీక్ష కేంద్రాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు మార్కాపురం సిఐ భీమా నాయక్, ఎస్సై శశి కుమార్, రూరల్ ఎస్సై సుమన్ అన్నారు.  సోమవారం పరీక్ష కేంద్రాలను వారు పరిశీలించారు. ప్రశాంతంగా పరీక్షలు జరుగుతున్నాయన్నారు. విద్యార్థులను తనిఖీ చేసి పరీక్షలకు అనుమతులు ఇస్తున్నామన్నారు. 

Related posts

శ్రీ ఆది వరాహ లక్ష్మీ నరసింహ వేణుగోపాల స్వామి వారికి రధం

Satyam NEWS

29న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటన

Satyam NEWS

తిరుమల శ్రీవారి ఆలయంలో జ్యేష్ఠాభిషేకం 

Satyam NEWS

Leave a Comment