40.2 C
Hyderabad
April 26, 2024 14: 17 PM
Slider హైదరాబాద్

కేంద్ర ప్రభుత్వ వైఖరిపై నిరసన ధర్నాను జయప్రదం చేయండి

#kaleruvenkatesh

కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ రేపు జరగబోయే ధర్నాను విజయవంతం చేయాలని అంబర్పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ కోరారు. టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్  పిలుపు మేరకు వరి ధాన్యం కొనేది లేదన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా, రైతులకు మద్దతుగా శుక్రవారం నిర్వహించే  ధర్నాను విజయవంతం చేయాలని అంబర్పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్  పిలుపునిచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అంబర్పేట్ నియోజకవర్గంలోని ఐదు డివిజన్ నుంచి భారీ ఎత్తున కార్యకర్తలు తరలి రావాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో ఉద్యమకారులు కూడా హాజరు కావాలని ఆయన కోరారు ఇందిరా పార్కు వద్ద రేపు నిర్వహించబోతున్న ధర్నాకి  రైతులకు మద్దతుగా నిలవాలని కోరారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలుకై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.

సత్యం న్యూస్, అంబర్పేట్

Related posts

వ్యవసాయానికి ఉపయోగపడే డ్రోన్ తయారు చేసిన హైదరాబాద్ సంస్థ

Bhavani

ముస్లింలపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు

Satyam NEWS

జన సేన రాష్ట్ర అధికార ప్రతినిధిగా కీర్తన

Bhavani

Leave a Comment