38.2 C
Hyderabad
April 28, 2024 19: 34 PM
Slider ప్రత్యేకం

అర్ధ రాత్రి అయినా కొనసాగుతున్న అమరావతి రైతు ధర్నా

#Amaravati Farmers

అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతుల నిరసనలు కొనసాగుతున్నాయి. ఆదివారం తుళ్లూరు శిబిరం వద్ద  రాజధాని రైతులు బైఠాయించి నిరసనకు దిగారు.

రాత్రి 11 గంటలకు కూడా తుళ్లూరు దీక్షా శిబిరం వద్ద మహాధర్నా కార్యక్రమం జరుగుతున్నది. రాజధాని కోసం రైతులు చేస్తున్న దీక్షలు 355వ రోజుకు చేరాయి.

అలాగే తులసి థియేటర్ సెంటర్ వద్ద అష్టదిగ్భంధనం చేసి ధర్నా చేపట్టారు. సీఎం జగన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. 

Related posts

ద్వారకా తిరుమల గోపురానికి బంగారు తాపడం

Satyam NEWS

టీఆర్‌ఎస్‌ పతాకాన్ని ఆవిష్కరించిన మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

Satyam NEWS

మెగా ఫ్యాన్స్ కి ఇక పూనకాలే

Satyam NEWS

Leave a Comment