42.2 C
Hyderabad
May 3, 2024 15: 13 PM
Slider గుంటూరు

కృష్ణాయపాలెంలో రైతుల నిరసన దీక్ష

#SaveAmaravati

మంగళగిరి మండలం కృష్ణాయపాలెం గ్రామములో అమరావతి రాజధాని కృష్ణాయపాలెం ఐకాస ఆధ్వర్యంలో అమరావతి రైతుల నిరసన దీక్ష 436 వ రోజు  నిర్వహించారు.

మూడు  రాజధానుల కు వ్యతిరేకంగా, ఒకే రాజధాని అమరావతి  అని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని కృష్ణాయపాలెం గ్రామంలో ఆంధ్రుల రాజధాని అమరావతి విశాఖఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో దీక్షలు కొనసాగిస్తున్నారు.

ఈ నిరసన కార్యక్రమంలో  గ్రామ రైతులు, రైతు కూలీలు మరియు మహిళలు పాల్గొన్నారు

Related posts

‘పగ పగ పగ’ ఫస్ట్ గ్లింప్స్‌: విలన్‌గా సంగీత దర్శకుడు కోటి

Satyam NEWS

మైనర్ బాలిక సోనూ కౌర్ ను హత్య చేసిన దుండగులను శిక్షించాలి

Satyam NEWS

మ్యాడ్అట్ట్రాక్ట్:ఆకట్టుకోవాలనే నిత్యానంద ఫోటోతో పెళ్లిబ్యానర్

Satyam NEWS

Leave a Comment