33.7 C
Hyderabad
April 30, 2024 01: 33 AM
Slider కరీంనగర్

కాషాయమయమైన కరీంనగర్

#Amber Karimnagar

తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తాను చేపట్టిన 5 వ విడత ప్రజా సంగ్రామ యాత్ర మరికొద్ది సేపటిక్రితం ముగిసింది. ఈ క్రమంలో ముగింపు సభ ను కరీంనగర్ భారీ స్థాయిలో కమలదళం నిర్వహించింది. ఈ నేపథ్యంలో ప్రజలు భారీగా సభాస్థలికి చేరుకున్నారు. పాదయాత్ర చేస్తున్న బండి సంజయ్ కి, కరీంనగర్ లో అడుగడుగునా… ఘనస్వాగతం పలుకింది పార్టీ క్యాడర్. బండి సంజయ్ పై పూల వర్షం కురిపించి, తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.., తన పార్లమెంట్ నియోజకవర్గ కార్యకర్తలు.

‘జెసిబి’ లతో బండి సంజయ్ పై పూల వర్షం కురిపించింది కాషాయ దండు. కరీంనగర్ లోని కొత్తపల్లి మున్సిపాలిటీ, జయశంకర్ కాలనీ వద్ద.. బండి సంజయ్ కి హారతులు పట్టి, నుదుట బొట్టు పెట్టి, ఘన స్వాగతం పలికుతున్నారు ఆడపడుచులు. “ట్రిపుల్ తలాక్” ను రద్దు చేసిన నేపథ్యంలో… బిజెపి పై అభిమానంతో బండి సంజయ్ కి రాఖీ కట్టి, కరీంనగర్ లోకి ఘన స్వాగతం పలికారు ముస్లిం సోదరీమణులు, మహిళలు.

Related posts

CVS Is Garlic Good For High Blood Sugar

Bhavani

కరోనా కట్టడికి సత్వర చర్యలు తీసుకోవాలి

Satyam NEWS

పురందేశ్వరిపై విజయసాయిరెడ్డి ‘కుల’ వ్యాఖ్యలు

Satyam NEWS

Leave a Comment