40.2 C
Hyderabad
May 1, 2024 15: 39 PM
Slider వరంగల్

గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు మరో ఉద్యమానికి శ్రీకారం

#tribal university

ములుగు జిల్లా కేంద్రంగా గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలనే డిమాండ్ తో మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ములుగు జిల్లా వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేయడమే లక్ష్యంగా గిరిజన యూనివర్సిటీ సాధన సమితి (JAC)ని ఎన్నుకోవడం జరిగింది. MRPS తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి బుర్రి సతీష్ మాదిగ ని ములుగు జిల్లా గిరిజన యూనివర్సిటీ సాధన సమితి JAC వైస్ చైర్మన్ గా ఎన్నుకున్నారు.

ఈ ఎన్నికకు సహకరించిన ములుగు జిల్లా ప్రజా సంఘాల నాయకులకు విద్యార్థి సంఘాల నాయకులకు వివిధ రాజకీయ పార్టీల నాయకులకు ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Related posts

జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని గాంధీ విగ్రహం వద్ద నిరసన

Satyam NEWS

గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో సెక్యూరిటీ గార్డు మృతి

Bhavani

వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో కేసీఆర్ జన్మదినం

Satyam NEWS

Leave a Comment