నాగపూర్ టు అమరావతి గ్రీన్ ఫీల్డ్ హైవే కోసం గతవారం జిల్లా పరిధిలోని రఘునాధపాలెం మండలంలో చేపట్టిన నిర్బంధ సర్వేని వ్యతిరేకిస్తూ, అంత క్రితం కనుమూరు వందనం గ్రామాల్లో పోలీస్ పహార మధ్య నిర్వహించిన...
ములుగు జిల్లా కేంద్రంగా గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలనే డిమాండ్ తో మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ములుగు జిల్లా వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేయడమే లక్ష్యంగా గిరిజన యూనివర్సిటీ సాధన సమితి (JAC)ని...
మూడున్నరేళ్ళ వైకాపా పాలనలో వెనుకబడిన బీసీ కులాలకు ఏం చేశారో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జయహో బీసీ సభలో చెప్పలేకపోయారని అమరావతి బహుజన జెఎసి అధ్యక్షులు పోతుల బాలకోటయ్య వ్యాఖ్యానించారు. వెనుకబడిన కులాలను వెన్నెముక...
ప్రజా రాజధాని అమరావతిని కోర్టు మెట్లు ఎక్కించిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దేనని అమరావతి బహుజన జెఎసి అధ్యక్షులు పోతుల బాలకోటయ్య వ్యాఖ్యానించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసులతోనూ, కోర్టులతోనూ పూర్తి...
ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చలో అసెంబ్లీకి బయలుదేరిన ఓయూ జేఏసీ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. నిరుద్యోగుల పాలిట శాపంగా మారిన ప్రభుత్వ ఉద్యోగుల పదవీ...
తెలంగాణ ఇంటర్ పాఠ పుస్తకాలలో అంబేద్కర్, పూలే పాఠాల తొలగింపు నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని OU విద్యార్థి JAC రాష్ట్ర కార్యదర్శి అన్నం నాగార్జున అన్నారు. కరోనా నేపథ్యంలో CBSE ఆదేశాల మేరకు 30...