Slider ప్రత్యేకం

మెగాస్టార్ ఆశీర్వాదాలు తీసుకున్న సోము వీర్రాజు

#MegastarChiranjeevi

ఆంధ్ర‌ప్ర‌దేశ్ బీజేపీ నూత‌న అధ్య‌క్షుడిగా నియమితులైన సోము వీర్రాజు నేడు మెగాస్టార్ చిరంజీవిని ఆయ‌న ఇంట్లో  మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిశారు. ఇరువురు రెండు గంట‌ల‌కు పైగా మాట్లాడుకున్నారు.

ఈ సంద‌ర్భంగా ఇరువురి మ‌ధ్య ప‌లు రాజ‌కీయ అంశాలు ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. కేంద్ర‌-రాష్ర్ట రాజ‌కీయం అంశాల‌పై ప్ర‌ధానంగా చ‌ర్చ జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది.

తమ్ముడు పవన్ కళ్యాణ్ తో కలిసి ప్రజా సమస్య పరిష్కారం కోసం కృషి చేయాలని సూచన చేస్తూ 2024 లో బిజెపి, జనసేన పార్టీల పొత్తుతో ఉమ్మడిగా అధికారం చేపట్టాలని ఆకాంక్షించారు చిరంజీవి.  వీర్రాజు తో పాటుగా ప్రముఖ నిర్మాత ఎస్ వి. బాబు కూడా ఉన్నారు.

Related posts

పోసాని జీవితంలో మళ్ళీ బూతులు మాట్లాడలేడు

Satyam NEWS

ఘనంగా పెసల జయప్రకాష్ 77వ జయంతి

Satyam NEWS

మోడీ, సోనియాల సొంత రాష్ట్రాల్లో ఉచిత కరెంటు లేదు

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!