విజయనగరం శ్రీశ్రీశ్రీ పైడితల్లి అమ్మవారు….ఉత్తరాంధ్ర కల్పవల్లిని కేంద్ర మాజీమంత్రి పూసపాటి వంశీయులు ,మాన్సాస్ చైర్మైన్ ఆశోక్ గజపతిరాజు తన కుటుంబం తో అమ్మవారి ని దర్శించుకున్నారు. అనుకున్న సమయానికి ఉదయం ఏడు పావుకే అశోక్ గజపతిరాజు.. భార్య కూతురు.. అల్లుడు తో మూడులాంతర్లు వద్ద ఉన్న పైడతల్లి దేవస్థానంలో అమ్మవారిని దర్శించుకుని విశేష పూజలు చేసారు. ఇలయ ఈఓ కిషోర్ కుమార్ శాస్త్రోక్తంగా ఆలయ అనువంశిక ధర్మకర్త కు లాంఛనాలతో పూజలు చేయించారు.
previous post