42.2 C
Hyderabad
April 30, 2024 18: 22 PM
Slider హైదరాబాద్

ప్రమాదంలో గాయపడ్డ కేపీహెచ్‌బీ ఏఎస్ఐ మ‌హిపాల్ రెడ్డి మృతి

#kukatpallypolice

విధి నిర్వ‌హ‌ణ‌లో గాయ‌ప‌డిన కేపీహెచ్‌బీ ఏఎస్ఐ మ‌హిపాల్ రెడ్డి మృతి చెందాడు. ఈ నెల 27న నిజాంపేట రోడ్‌లో ఏఎస్ఐ మ‌హిపాల్ రెడ్డి, హోంగార్డు క‌లిసి డ్రంక్ అండ్ డ్రైవ్ త‌నిఖీలు నిర్వ‌హించారు. ఈ క్ర‌మంలో మ‌ద్యం మ‌త్తులో ఉన్న క్యాబ్ డ్రైవ‌ర్ వారిని ఢీకొట్టాడు.

దీంతో ఏఎస్ఐ తీవ్రంగా గాయ‌ప‌డ‌టంతో ఆయ‌న‌ను ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందించారు. చికిత్స పొందుతూ మ‌హిపాల్ రెడ్డి బుధ‌వారం ఉద‌యం క‌న్నుమూశారు. ఏఎస్ఐ నివాసంలో విషాద‌ఛాయ‌లు అలుముకున్నాయి.

Related posts

శుభం

Satyam NEWS

కరోనా కట్టడి చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం – ఆది శ్రీనివాస్

Satyam NEWS

ఆందోళన వద్దు, అప్రమత్తంగా ఉందాం: మంత్రి హరీష్ రావు

Satyam NEWS

Leave a Comment