33.2 C
Hyderabad
May 15, 2024 22: 01 PM

Author : Satyam NEWS

29146 Posts - 23 Comments
Slider జాతీయం ముఖ్యంశాలు

నష్టపోయిన కేరళ రైతుల్ని ఆదుకోండి

Satyam NEWS
వరదలతో కేరళ రైతులు తీవ్రంగా నష్టపోయారని అందువల్ల చెల్లించాల్సిన లోన్ ల గడువును పెంచాలని RBI గవర్నర్ కు కాంగ్రెస్ నాయకుడు, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ లేఖ రాశారు. కేరళ రైతు రుణాల చెల్లింపుపై...
Slider జాతీయం ముఖ్యంశాలు

సమస్యలు సృష్టించం-పరిష్కరిస్తాం

Satyam NEWS
ఏ సమస్యను సృష్టించం. ఏ సమస్యను పెండింగ్ లో ఉంచం- అని ప్రధాని నరేంద్రమోడీ స్పష్టం చేశారు. జమ్మూ కాశ్మీర్ కు సంబంధించిన ఆర్టికల్ 370 రద్దు, త్రిపుల్ తలాక్ పై చట్టం విషయాలను...
Slider ప్రపంచం

భారత్ తో యుద్ధం వస్తే మీదే బాధ్యత

Satyam NEWS
భారత్ పాక్ మధ్య యుద్ధం సంభవిస్తే దానికి ప్రపంచదేశాలే బాధ్యత వహించాలని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. జమ్మూ కాశ్మీర్ పై భారత్ తీసుకున్న చర్య పై అంతర్జాతీయ వేదికలపై చర్చిస్తామని ఆయన...
Slider ఆంధ్రప్రదేశ్

చంద్రబాబు భద్రతపై హైకోర్టు సంచలన తీర్పు

Satyam NEWS
టిడిపి అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం చంద్రబాబు నాయుడి భద్రత వ్యవహారంలో హైకోర్టు తీర్పు వెలువరించింది. ఆయనకు మొత్తం 97 మంది భద్రతా సిబ్బందిని కొనసాగించాలని ఉన్నత న్యాయస్థానం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. క్లోజ్...
Slider జాతీయం

బీజేపీ అగ్రనేత ఎల్.కే.అద్వానీకి అస్వస్థత

Satyam NEWS
బీజేపీ అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీ అస్వస్థతకు గురయ్యారు. గత ఐదు రోజులుగా అద్వానీ వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారని పార్టీ కార్యాలయం ఓ ప్రకటన వెల్లడించింది. అందువల్ల ఆగస్టు 15 స్వాంతంత్ర్య దినోత్సవం...
తెలంగాణ

ఆంధ్రప్రభకు లీగల్ నోటీసులు

Satyam NEWS
చట్ట విరుద్ధంగా 40 లక్షల రూపాయలు డిమాండ్ చేస్తూ బ్లాక్ మెయిల్ కు పాల్పడిన ఆంధ్రప్రభ ప్రతినిధులకు తెలంగాణ శ్రీ చైతన్య విద్యాసంస్థ లీగల్ నోటీసు జారీ చేసింది. 40 లక్షల రూపాయలు డిమాండ్...
Slider ముఖ్యంశాలు

ఆర్టికల్ 370 రద్దు కాశ్మీర్ మేలు కోసమే

Satyam NEWS
రాజ్యంగంలోని 370 అధికారణ రద్దుతో జమ్మూ కాశ్మీర్, లద్దాక్ ప్రజలకు ఎనలేని మేలుకలుగుతుందని భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అన్నారు. 73వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం సాయంత్రం ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు....
Slider ఆంధ్రప్రదేశ్

ఇంద్రకీలాద్రిపై నేటి నుంచి పవిత్రోత్సవాలు

Satyam NEWS
విజయవాడ లోని ఇంద్రకీలాద్రి పై వైభోవోపేతంగా పవిత్రోత్సవాలు ప్రారంభం అయ్యాయి. నేటి నుంచి మూడు రోజుల పాటు ఇంద్రకీలాద్రి లో పవిత్రోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా దుర్గమ్మ దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నాయి....
Slider ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్ అధికార భాష హిందీనా?

Satyam NEWS
ఈ ప్రశ్న ఒకరో ఇద్దరో కాదు చాలా మంది అడుగుతున్నారు. ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షడుగా ఒక హిందీ పండిట్ ను వేయడం తో అందరి మదిలో అధికార భాష ఏది అనే...
Slider సంపాదకీయం

ఏవి స్వామీ నీవు చెప్పిన విలువలు?

Satyam NEWS
తెలుగు రాష్ట్రాల్లో పచ్చ మీడియా ఏ విషయాన్ని అయినా పెంచి పెద్దది చేయాలన్నా మొగ్గలోనే తుంచేయాలన్నా విశేష ప్రతిభ చూపిస్తుంటుంది. గతంలో చాలా సంఘటనలు ఇలాంటివి ఉన్నాయి. తాజా ఉదాహరణగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ...