27.7 C
Hyderabad
May 14, 2024 03: 41 AM

Author : Sub Editor

1163 Posts - 0 Comments
Slider నెల్లూరు

వైసీపీ నేతపై మహిళా వాలంటీర్ ఫిర్యాదు

Sub Editor
పొట్టిశ్రీరాములు నెల్లూరుజిల్లా సూళ్లూరుపేటకు చెందిన మాజీ కౌన్సిలర్‌ ఒకరు ఫోన్‌చేసి లైంగికంగా వేధిస్తున్నాడంటూ అక్కడి రాజీవ్‌నగర్‌ వాలంటీరు కొమ్మల మౌనిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ మహిళా వాలంటీరుకు ఆ వైసీపీ చోటా నేత...
Slider వరంగల్

ఎమ్మెల్సీ ఎన్నికలకు టీఆర్ఎస్ శ్రేణులు సిద్ధం

Sub Editor
మహబూబాబాద్ జిల్లా మరిపెడ పట్టణంలో డోర్నకల్ నియోజకవర్గంలోని గ్రాడ్యుయేట్ లను తెరాస పార్టీ సభ్యత్వంతో ఆహ్వానం పలకాలని నియోజకవర్గ ఎమ్మేల్యే రెడ్యానాయక్ అన్నారు. శనివారం మరిపెడ పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసిన ముఖ్య నాయకుల...
Slider నల్గొండ

వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలు

Sub Editor
తెలంగాణలో నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం ఐలమ్మ ఎర్ర జెండా అండతో నాడు వీరోచిత పోరాటం చేసిందని, నేడు టిఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా...
Slider వరంగల్

భారీ ఎత్తున నిషేధిత గుట్కా ప్యాకెట్ల పట్టివేత

Sub Editor
జయశంకర్ జిల్లా భూపాలపల్లిలో పలు కిరాణా షాపులపై టాస్క్ ఫోర్స్ పోలీసులు నేడు ఆకస్మిక దాడులు చేశారు. ఈ దాడుల్లో నిషేధిత గుట్కా పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 5 షాపులపై కేసులు...
Slider కడప

వివేకా హత్య దర్యాప్తు మళ్లీ మొదలుపెట్టిన సీబీఐ

Sub Editor
ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి బాబాయి వైఎస్ వివేకానంద హత్య కేసులో సీబీఐ రెండో విడత విచారణ ప్రారంభించింది. అంతకు ముందు జులైలో 2 వారాలపాటు పులివెందుల, కడపలో విచారణ చేసింది....
Slider హైదరాబాద్

హెచ్ఎండీఏ కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించిన మంత్రి కేటీఆర్

Sub Editor
హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) పరిధిలో జరుగుతున్న మౌలికవసతులు, అభివృద్ది పనులు, ఇతర కార్యక్రమాలను పురపాలక శాఖ మంత్రి కే.తారకరామారావు శనివారం సమీక్షించారు. పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి, మెట్రోపాలిటన్ కమిషనర్ అరవింద్...
Slider చిత్తూరు

23న తిరుమల రానున్న ముఖ్యమంత్రి జగన్

Sub Editor
ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 23న తిరుమలకు వెళ్లనున్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా రెండు రోజుల పాటు ఆయన తిరుమలలోనే బసచేస్తారు. సీఎం జగన్ తో పాటు కర్ణాటక...
Slider ఆదిలాబాద్

ముథోల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడుగా సాయినాథ్ నియామకం

Sub Editor
ముథోల్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులుగా నిర్మల్ జిల్లా బాసర గ్రామానికి చెందిన సాయినాథ్ ను నియమించారు. పార్టీ కోసం 15 సంవత్సరాల నుండి కష్టపడుతున్న వ్యక్తిని గుర్తించి అతనికి పదవి అప్పగించినందుకు నిర్మల్...
Slider ఆధ్యాత్మికం

శ్రీ‌రామ నామ ‌స్మ‌ర‌ణ‌తో పులకించిన తిరుమలగిరులు

Sub Editor
ప్ర‌పంచంలోని ప్ర‌జ‌లంతా ఆయురారోగ్యా‌ల‌తో ఉండాల‌ని శ్రీ‌వారిని ప్రార్థిస్తూ తిరుమ‌ల‌ నాద‌నీరాజ‌నం వేదిక‌పై శ‌ని‌‌వారం ఉద‌యం జరిగిన సుందరకాండలోని 12వ సర్గ నుంచి 14వ సర్గ వరకు ఉన్న 146 శ్లోకాలను దాదాపు 200 మంది...
Slider వరంగల్

పీవీ ఆర్ధిక సంస్క‌ర‌ణ‌లు ప్ర‌పంచానికి దిక్సూచీ

Sub Editor
రాష్ట్ర ప్ర‌భుత్వం ఘ‌నంగా నిర్వ‌హిస్తున్న‌ పీవీ న‌ర్సింహారావు శ‌త జ‌యంతి ఉత్స‌వాల‌లో భాగంగా రాష్ట్ర మంత్రులు నేడు పీవీ న‌ర్సింహారావు గారు పుట్టిన ఇంటిని ప‌రిశీలించారు. ప్ర‌ముఖ ప‌ర్యాట‌క, సాంస్కృతిక కేంద్రంగా పీవీ పుట్టిన...