30.7 C
Hyderabad
April 29, 2024 03: 42 AM
Slider ఖమ్మం

సమ్మె నోటీసు ఇచ్చిన ఆటో కార్మిక జేఏసి

auto jac given strike notice

కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న  కార్మిక వ్యతిరేక నిర్ణయాలకు నిరసనగా ఈనెల 28,  29 తేదీలలో జరగనున్న  దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు సహకరించాలని ఖమ్మం ట్రాఫిక్ ఏ సి పి  రామోజీ రమేశ్ కు ఆటొ కార్మిక జె ఏ సి  నేతలు నోటిస్ అందించారు. రోడ్ సేఫ్టీ బిల్లును రద్దు చేయాలని పెట్రోల్ డీజిల్ గ్యాస్ ను జిఎస్టి లోకి తీసుకురావాలని డిమాండ్ చేసారు.  ఈనెల 28 న ఖమ్మం జిల్లా ఆటోల బంద్ కు ఆటో యూనియన్ JAC నాయకులు పిలుపునిచ్చిన విషయాన్ని తెలిపారు.  ఈ కార్యక్రమంలో  కార్మిక సంఘాల నాయకులు  పాల్వంచ కృష్ణ , MD పాష , జిల్లా ఉపేందర్  పేర బోయిన మోహన్ రావు,  లక్ష్మీనారాయణ, SK సత్తార్, వేమ సెల్వరాజ్, ఆటో కార్మికులు పాల్గొన్నారు.

Related posts

కరోనా నివారణ కోసం హైపో క్లోరైడ్ ద్రావణం  పిచికారి

Satyam NEWS

పద్య ప్రక్రియను అమితంగా ‌ఇష్టపడే నేత కేసీఆర్

Satyam NEWS

టీడీపీ కార్యకర్త కుమారునికి ఎన్టీఆర్ స్కూల్లో అవకాశం

Bhavani

Leave a Comment