37.2 C
Hyderabad
May 2, 2024 11: 50 AM
Slider హైదరాబాద్

మహానీయుల త్యాగాలు మరువలేనివి

#babujagjeevanram

డాక్టర్ బాబు జగ్జీవన్ రావ్ 37 వ వర్ధంతి , శ్యాం ప్రసాద్ ముఖర్జీ 122 వ జయంతి వేడుకలను ప్రజా తెలంగాణ న్యూస్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రజా తెలంగాణ న్యూస్ సీఈఓ ఎండి సద్దాం హుస్సేన్ , ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకుడు రమేష్ మాదిగ , మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోయి వెంకటరమణ ,  అంబర్పేట్ నియోజకవర్గ దళిత నాయకురాలు లావణ్య మాదిగ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహనీయుల త్యాగాలు మరువలేనివని యువత అదే బాటలో నడవాలని ఆకాంక్షించారు.

సత్యం న్యూస్, అంబర్పేట్

Related posts

15న నరసరావుపేటలో గోపూజకు ఏర్పాట్లు పూర్తి

Satyam NEWS

విధి నిర్వహణలో మానవీయకోణం తో పనిచేయాలి

Satyam NEWS

విజయా డైరీ ప్రైవేట్ పరం ఆలోచన లేదు

Satyam NEWS

Leave a Comment