30.3 C
Hyderabad
March 15, 2025 09: 43 AM
Slider హైదరాబాద్

కరోనా ఎలర్ట్: కరోనా తో బ్యాంకు మేనేజర్ మృతి

#coronavirus

హైదరాబాద్ నగరంలో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతున్నది. నగరంలోని కోఠిలోని ఒక బ్యాంక్ మేనేజర్ కరోనా సోకి మరణించినట్లు వెల్లడి కావడంతో మొత్తం ఆ బ్యాంక్ బ్రాంచ్ ఆఫీసునే మూసివేశారు. బ్యాంకు సిబ్బందితో పాటు బ్యాంకుకు వచ్చిన ఖాతాదారులను కూడా క్వారంటైన్ కు తరలించారు.

గత కొద్ది రోజులుగా బ్యాంకు మేనేజర్‌ను ఎవరెవరు కలిశారనే వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. ఆయనతో కాంటాక్ట్ అయిన వారందరినీ ఐసోలేషన్‌కు తరలించారు.

Related posts

ఏపి హైకోర్టులో చంద్రబాబుకు నాలుగు వారాల ఊరట

Satyam NEWS

ధర్మయుద్దం ర్యాలీకి వేలాదిగా తరలివచ్చిన ముదిరాజులు

Satyam NEWS

ధర్డ్ వేవ్ లో నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు

Satyam NEWS

Leave a Comment