42.2 C
Hyderabad
May 3, 2024 18: 13 PM
Slider హైదరాబాద్

కరోనా ఎలర్ట్: కరోనా తో బ్యాంకు మేనేజర్ మృతి

#coronavirus

హైదరాబాద్ నగరంలో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతున్నది. నగరంలోని కోఠిలోని ఒక బ్యాంక్ మేనేజర్ కరోనా సోకి మరణించినట్లు వెల్లడి కావడంతో మొత్తం ఆ బ్యాంక్ బ్రాంచ్ ఆఫీసునే మూసివేశారు. బ్యాంకు సిబ్బందితో పాటు బ్యాంకుకు వచ్చిన ఖాతాదారులను కూడా క్వారంటైన్ కు తరలించారు.

గత కొద్ది రోజులుగా బ్యాంకు మేనేజర్‌ను ఎవరెవరు కలిశారనే వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. ఆయనతో కాంటాక్ట్ అయిన వారందరినీ ఐసోలేషన్‌కు తరలించారు.

Related posts

మేడే:కార్మికుల పోరాట ఫలితమే ఇప్పటి స్వేచ్ఛ

Satyam NEWS

తరుగుతో రైతుల ఆదాయానికి గండికొడుతున్నా రైస్ మిల్లర్లు

Satyam NEWS

చిరంజీవికి రాజ్యసభ సీటు వార్తల్లో నిజం లేదు

Satyam NEWS

Leave a Comment