39.2 C
Hyderabad
May 3, 2024 13: 51 PM
Slider మహబూబ్ నగర్

మహిళలకు దసరా కానుక చీరల పంపిణీ కార్యక్రమం

#wanaparthy

ముఖ్యమంత్రి కేసీఆర్  దసరా సందర్భంగా రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ బతుకమ్మ పండుగ కానుకగా చీరలు పంపిణీ కార్యక్రమం వనపర్తి జిల్లా కేంద్రంలోని వల్లబ్ నగర్ 33 వ వార్డులో కౌన్సిలర్ అలేఖ్య తిరుమల్ చేతుల మీదుగా వార్డు మహిళలకు చీరల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మహిళలు సంతోషంతో కెసిఆర్  మమ్మల్ని ఇంటి ఆడపడుచు లాగా  భావించి దసరా కానుకగా చీరలు ఇవ్వడం మాకు చాలా సంతోషకరం కెసిఆర్  ప్రభుత్వం కలకాలం వర్ధిల్లాలని ఆశీర్వదిస్తూ చీరలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ తిరుమల్, మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్ శ్రీనాథ్, ఆర్. పి. లక్ష్మి, వార్డు మహిళలు  పాల్గొన్నారు.

పొలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్

Related posts

లిక్కర్ మఠాష్: గుడుంబా స్థావరాలపై దాడులు

Satyam NEWS

రేపు కొల్లాపూర్ ఎక్సైజ్ కార్యాలయంలో వాహనాల వేలం

Satyam NEWS

గురుకులాల్లో ఖాళీగా ఉన్న12,000 వేల టీచర్ పోస్టులను భర్తీ చేయాలి

Satyam NEWS

Leave a Comment