శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ జగదీశ్వర్ గౌడ్ ను 124 డివిజన్ ఆల్విన్ కాలనీ కాంగ్రెస్ ముఖ్య నేతలు మర్యాపూర్వకంగా కలిసి పుష్ప గుచ్చమ్ అందచేశారు. ఈ సందర్భంగా జగదేశ్వేర్ గౌడ్ కి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్వారీ శశిధర్, తిరుపతయ్య, వెంకటేష్, తెనలి పంతులు,యువ నాయకులు పండు, లోకేష్, శివ , దినేష్ తదితరులు పాల్గొన్నారు.
previous post