38.2 C
Hyderabad
April 29, 2024 20: 53 PM
Slider ఆధ్యాత్మికం

భక్తులకు తెరచుకున్న భద్రాచలం ఆలయ ద్వారాలు

#Bhadrachalam

భ‌ద్రాచ‌ల శ్రీ సీతారామ‌చంద్ర‌స్వామి వారి దేవ‌స్థానంలో ఆర్జిత సేవ‌లు పునఃప్రారంభ‌మ‌య్యాయి. క‌రోనా నేప‌థ్యంలో ఇన్నాళ్లు స్వామివారి పూజ‌ల‌కు భ‌క్తుల‌ను అధికారులు అనుమ‌తించ‌లేదు.

భ‌ద్రాద్రి రామ‌య్య స‌న్నిధిలో జ‌రిగే పూజ‌ల్లో భ‌క్తులు నేరుగా పాల్గొనేందుకు అనుమ‌తిస్తున్నారు. క‌రోనా నిబంధ‌న‌లు పాటిస్తూ ఆర్జిత సేవ‌లు కొన‌సాగిస్తామ‌ని ఆలయ ఈవో శివాజీ తెలిపారు.

భ‌క్తుల సంఖ్య‌కు అనుగుణంగా అన్ని ర‌కాల ప్ర‌సాదాలు అందుబాటులో ఉంచుతున్నామ‌ని ఈవో చెప్పారు.

Related posts

జన హృదయాల్లో నిలిచిన వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్

Satyam NEWS

పాలియేటీవ్ కేర్ కు SBI ఫౌండేషన్ భారీ విరాళం

Satyam NEWS

ఉద్యమ బాట: భిక్షాటన చేయనున్న ఇండస్ట్రియల్ జోన్ బాధిత రైతులు

Satyam NEWS

Leave a Comment