25.2 C
Hyderabad
January 21, 2025 13: 03 PM
Slider ఆధ్యాత్మికం

అమ్మవారిని దర్శించుకున్న భారతి స్వామీజీ

basara temple 06

శ్రీ జ్ఞాన సరస్వతీ దేవస్థానం అమ్మవారిని శ్రీ శ్రీ శ్రీ విద్యా గణేశానంద భారతి స్వామీజీ నేడు దర్శించుకున్నారు. శ్రీ విద్యా గణేశ సంస్థానం భాగ్యనగర్ కు చెందిన వీరికి హిందు దేవాలయాల సాంప్రదాయ ప్రకారం ఆలయ Eo వినోద్ రెడ్డి స్వాగతం పలికారు.

ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఇందులో ఆలయ స్థానాచార్యులు,  ఆలయ పూజారులు, వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామీజీ గారు భక్తులకు ప్రసాదాన్ని అందచేశారు.

Related posts

అమర్ నాథ్ యాత్రలో పాక్ కుట్ర… భగ్నం

Satyam NEWS

సమస్యల వలయంలో వనపర్తి కొత్త బస్టాండు

Satyam NEWS

భారత్ 50 కోట్ల డాలర్ల అప్పు ఇవ్వాలని శ్రీలంక వేడుకోలు

Sub Editor

Leave a Comment