38.2 C
Hyderabad
April 29, 2024 14: 12 PM
Slider రంగారెడ్డి

పేదలకు నిత్యావసరాలు అందచేసిన బిజెపి నేతలు

#BJP Sherilingampally

లాక్ డౌన్ తో ప్రజలు నిత్యావసర వస్తువుల కోసం ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో వారిని ఆదుకునేందుకు ముందుకు వచ్చారు బీజేపీ నేతలు.

హైదరాబాద్ శివారులోని శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని ఆల్విన్ కాలనీ డివిజన్ బీజేపీ కంటెస్టెడ్ కార్పొరేటర్ సురబీ రవీందర్ నేతృత్వంలో నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు.

ఇందులో భాగంగా లాక్ డౌన్ తో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడద్దనే ఉద్దేశ్యంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆదేశాల మేరకు నిత్యావసరాలను అందిస్తున్నామని, సరకులు అవసరమైన  వారు టోకెన్లు తీసుకోవాలని, ఆరోజు సరకులు దొరక్కపోతే, మరునాటి కోసం టోకెన్లు ఇస్తామని, పూర్తి కోవిడ్ నిబంధనల ప్రకారమే సరకుల పంపిణీ చేస్తామని సురబీ రవీందర్ అన్నారు.

నిరుపేదలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.

Related posts

అమ్మాయిలను వేధించిన 30 మంది ఆకతాయిల అరెస్టు

Satyam NEWS

ప్రజా సంక్షేమం పట్టని ముఖ్యమంత్రి జగన్ పాలించే అర్హత కోల్పోయారు

Satyam NEWS

తిరుమలలో సులభంగా దర్శనం చేసుకోవడానికి మార్గాలు

Satyam NEWS

Leave a Comment