39.2 C
Hyderabad
April 30, 2024 20: 42 PM
Slider హైదరాబాద్

నిజాలు నిర్భయంగా రాస్తున్న జర్నలిస్టులకు బెదిరింపులు

నిజాలను నిర్భయంగా రాస్తున్న  అంబర్  పేట నియోజక వర్గానికి చెందిన కొంతమంది రిపోర్టర్ల పై స్థానిక బిజెపి నాయకులు బెదిరింపులకు దిగుతున్నారు.  టిఆర్ఎస్ నేతల ప్రెస్ కాన్ఫరెన్స్ ను కవర్ చేసిన  ప్రజా తెలంగాణ న్యూస్ ఛానల్ రిపోర్టర్ సద్దాం కు  ఆదివారం రాత్రి  బాగ్ అంబర్ పేట్ డివిజన్ కు చెందిన ఓ బిజెపి నేత ఫోన్ చేసి   బెదిరింపులకు పాల్పడ్డాడు.

మా పార్టీ గురించి మంచి వార్తలు రాయి లేకపోతే.. నీ పని  చూస్తామంటూ ఆ నేత   బెదిరింపులకు దిగాడు. తాజాగా సోమవారం అంబర్ పేటలో బిజెపి కు ఎదురుగాలి అంటూ  వార్త రాసిన  దిశా రిపోర్టర్ కు బిజెపి నేతల నుండి బెదిరింపులు వచ్చినట్లు తెలిసింది. అయితే తోటి విలేకరి ఒకరు కూడా ఆయనకు ఫోన్ చేసి  అలాంటి వార్త రాస్తే నీ ఉద్యోగం పోతుంది అంటూ  హెచ్చరించినట్లు తెలిసింది.

సత్యం న్యూస్, అంబర్పేట్

Related posts

విశాఖ ఉక్కు ప‌రిర‌క్ష‌ణ కోసం…సీపీఎం పాద‌యాత్ర‌…..

Satyam NEWS

అక్రమాలకు పాల్పడుతున్న సర్పంచ్ పై చర్యలు తీసుకోవాలి

Satyam NEWS

జగన్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

Satyam NEWS

Leave a Comment