33.7 C
Hyderabad
April 29, 2024 00: 00 AM
Slider ఆంధ్రప్రదేశ్

అమరావతి కోసం కన్నా లక్ష్మీ నారాయణ మౌనదీక్ష

kanna 27

రాష్ట్ర బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ రాజధాని రక్షణ కోసం ప్రత్యక్షపోరాటంలో దిగారు. ఉద్దండరాయపాలెంలో ప్రధాని నరేంద్రమోడీ శంకుస్థాపన చేసిన ప్రాంతంలో మౌన దీక్ష ప్రారంభించారు. 8:30 లకు ఆయన మౌన దీక్ష మొదలు పెట్టారు. కన్నా లక్ష్మీ నారాయణ తో పాటు భారీగా బిజెపి నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.

Related posts

లాక్ డౌన్ ఆంక్షలు మరింత తీవ్రతరం చేస్తున్నాం

Satyam NEWS

వినోదాల విందుగా ‘వివాహ భోజనంబు’ టీజర్

Sub Editor

సర్వే నిజం:మున్సిపాలిటీపై తెరాస జెండా చైర్మన్ గా కొండ శ్రీలత

Satyam NEWS

Leave a Comment