37.2 C
Hyderabad
May 2, 2024 12: 52 PM
Slider జాతీయం

బారాముల్లా లో బిజెపి సర్పంచ్ ని కాల్చి చంపిన మిలిటెంట్లు

#baramulla

ఉత్తర కాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలోని పట్టన్‌లోని గౌష్-బుగ్ గ్రామంలో శుక్రవారం సాయంత్రం మిలిటెంట్లు ఒక సర్పంచ్‌ను కాల్చి చంపారు. గౌష్-బుగ్ గ్రామంలోని ఓ తోటలో సర్పంచ్‌ను ఉగ్రవాదులు కాల్చి చంపారని పోలీసు అధికారి తెలిపారు. సర్పంచ్‌ను గౌష్-బుగ్‌కు చెందిన మంజూర్ అహ్మద్ బంగ్రూగా గుర్తించారు. అతను బిజెపి నుంచి ఎన్నికయ్యాడు. ఈ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించామని పోలీసు అధికారి తెలిపారు.

Related posts

పవర్ ఫుల్ రేణు దేశాయ్ ‘ఆద్య’ ఆరంభం

Satyam NEWS

మేళ్లచెరువు మండలంలో కలెక్టర్ పర్యటన

Satyam NEWS

హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు

Satyam NEWS

Leave a Comment