29.7 C
Hyderabad
May 2, 2024 05: 59 AM
Slider హైదరాబాద్

పేదల ఆకలి తీరుస్తున్న బీజేవైఎం, ఆశాజ్యోతి ఫౌండేషన్

Aashajyothy foundation

కరోనా విస్తృతి నేపథ్యంలో పేదలు పడుతున్న ఇబ్బందులు కొంతైనా తీర్చేందుకు హైదరాబాద్ బీజేవైఎం నాయకులు నడుంబిగించారు. ఆశాజ్యోతి ఫౌండేషన్ తో కలిసి ప్రతి రోజూ 500 మందికి ఆహారం సరఫరా చేసేందుకు సంసిద్ధులయ్యారు.

బీజేవైఎం రాష్ట్ర నాయకుడు నందనం విష్ణు దత్త, ఆశాజ్యోతి ఫౌండేషన్ ఘంటా నంద కుమార్ సహకారంతో  ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టారు. బీజేవైఎం నాయకులు శివరాం, సత్యనారాయణ, రవి కుమార్, ఆంజనేయులు, సురేష్, విజయకుమార్, ఆచారి తదితరులు ఈ మహత్కార్యంలో పాలుపంచుకుంటున్నారు. నేటి నుంచి ప్రతి రోజూ హైదరాబాద్ లోని అంబర్ పేట్ ప్రాంతంలో  500 మంది నిరాశ్రయులకు  భోజనం అందిస్తారు.

Related posts

కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గణతంత్రం

Satyam NEWS

సొంత వ్యాఖ్యలతో కోర్టు ధిక్కరణకు పాల్పడుతున్న మీడియా

Satyam NEWS

గవర్నర్ ను కలిసిన వైవీయూ వీసీ ఆచార్య మునగాల

Satyam NEWS

Leave a Comment