Slider ముఖ్యంశాలు

వంశీరామ్ బిల్డర్స్ కరోనా విరాళం రూ. కోటి

vamshiram builders

కరోనా మహమ్మారిపై రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి అన్ని ప్రముఖ సంస్థలు తమ వంతు సాయం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ నిర్మాణ సంస్థ వంశీరామ్ బిల్డర్స్ ముఖ్యమంత్రి సహాయ నిధికి కోటి రూపాయల విరాళాన్ని అందచేసింది. వంశీరామ్ బిల్డర్స్ అధినేత సుబ్బారెడ్డి రాష్ట్ర ఐటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ను కలిసి కోటి రూపాయల విరాళం చెక్కును అందచేశారు.

Related posts

మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో నిర్మల్ ఎస్పీ పర్యటన

Satyam NEWS

అనంత పద్మనాభుడి ఆలయంలో లక్ష దీపాలు వెలిగే రోజు నేడు

Satyam NEWS

కరోనాతో ప్రధాని నరేంద్ర మోడీ చిన్నమ్మ మృతి

Satyam NEWS

Leave a Comment