33.7 C
Hyderabad
April 29, 2024 02: 45 AM
Slider కడప

గవర్నర్ ను కలిసిన వైవీయూ వీసీ ఆచార్య మునగాల

vc governor

యోగి వేమన విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య మునగాల సూర్య కళావతి రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ను నేడు మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గవర్నర్ కు ఆమె మొక్కను అందజేశారు. విశ్వవిద్యాలయానికి కులపతి అయిన గవర్నర్ కు వైవీయూ ప్రగతి గురించి వీసీ వివరించారు.

Related posts

వనపర్తి నియోజకవర్గంలో వ్యతిరేకంగా మాట్లాడితే కేసులు:మేఘారెడ్డి

Bhavani

గుడ్ జాబ్: ఎగుమతుల్లో వృద్ధి సాధించిన తెలంగాణ రాష్ట్రం

Satyam NEWS

వార్నింగ్: నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎవరినైనా సస్పెండ్ చేస్తా

Satyam NEWS

Leave a Comment