26.2 C
Hyderabad
February 14, 2025 01: 17 AM
Slider జాతీయం

అల్లరి మూకలు : రైలు పట్టాలపై బాంబులు

bombs-rail-track.jpg

పశ్చిమ బెంగాల్‌లోని నార్త్ 24 పరగణాస్‌ రీజియన్‌లోని హృదయాపూర్ రైల్వే స్టేషన్‌ సమీపంలో క్రూడ్ బాంబులు కలకలం రేపాయి. బుధవారం మధ్యాహ్నం స్టేషన్ సమీపంలో రైలు పట్టాలపై నాలుగు క్రూడ్ బాంబులను రైల్వే పోలీసులు సీజ్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు. భారత్ బంద్ ఉద్ధృతంగా జరుగుతున్న నేపథ్యంలో ఈ బాంబులు దొరకడం కలకలం రేపుతోంది. ఆందోళనలో ఎవరైనా అల్లరి మూకలు చేరి ఈ పని చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

Related posts

వేములవాడ మండలంలో కార్డన్ అండ్ సెర్చ్

Satyam NEWS

విజయనగరం లో కమ్మిన కారు మబ్బులు.. ..చల్లదనంతో నగరం..!

Satyam NEWS

ఆర్ధిక నేరగాళ్లకు ప్రత్యేక యునీక్ ఐడీ?

Satyam NEWS

Leave a Comment