శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలం కు వచ్చే భక్తులు వసతి సౌకర్యాల కోసం రూములు ముందుగానే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రయివేట లాడ్జ్ లలో రూమ్స్ కోసం www.bhadrachalamonline.com ద్వారా ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలని భద్రాచలం సబ్ కలెక్టర్ వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో కోరారు. 4వ తేదీ సోమవారం నుండి ఆన్లైన్ ద్వారా రూములు బుక్ చేసుకునే సౌకర్యం అందుబాటులోకి రానున్నట్లు ఆయన చెప్పారు.
previous post