40.2 C
Hyderabad
April 29, 2024 18: 26 PM
Slider నల్గొండ

మునిసిపాలిటీ ఆస్తులను అధికారులు వెంటనే స్వాధీనం చేసుకోవాలి

#BJPHujurnagar

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మున్సిపాలిటీ లో జరుగుతున్న అక్రమ లేఅవుట్లను కాపాడాలంటూ భారతీయ జనతా పార్టీ హుజూర్ నగర్ పట్టణ అధ్యక్షుడు ముసుకుల చంద్రారెడ్డి  ఆధ్వర్యంలో మున్సిపాలిటీ కార్యాలయాన్ని బుధవారం ముట్టడించారు.

ఈ సందర్భంగా చంద్రారెడ్డి  మాట్లాడుతూ అక్రమ లేఅవుట్లు, ప్లాట్లను మున్సిపాలిటీ అధికారులు తొందరలోనే   స్వాధీనం చేసుకోవాలని లేని పక్షంలో ఫిబ్రవరి పదో తారీకు ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని అన్నారు.

ఈ కార్యక్రమంలో హుజూర్ నగర్ పట్టణ భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Related posts

హౌ టు విన్:రేవంత్ దెబ్బకు మల్లారెడ్డి మంత్రి పదవి మటాష్

Satyam NEWS

సంగం డైరీని దెబ్బతీసి అమూల్ కు కట్టబెట్టే కుట్ర ఇది

Satyam NEWS

యూట్యూబ్ ఛానెళ్లలో రెచ్చగొట్టే ప్రసారాలపై కేసులు

Satyam NEWS

Leave a Comment