భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం నాగారం గ్రామం వద్ద కారు ఆటో డీ కొనగా ఆటోలో ఉన్న ముగ్గురికి తీవ్రమైన గాయాలయ్యాయి. కారులో ఉన్న వారిని ఆసుపత్రిగా తీసుకెళ్లారు.ఈ ప్రమాదంపై ఆటోలో ఉన్న వారు మాట్లాడుతూ తమది భద్రాచలం ఏఎంసీ కాలనీ అని కొత్తగూడెం ఆస్పత్రికి వెళ్లి తిరిగి వస్తుండగా కారు అతివేగంతో ఢీ కొట్టిందన్నారు. పోలీస్లు దర్యాప్తు చేస్తున్నారు.
previous post