29.7 C
Hyderabad
May 2, 2024 05: 20 AM
Slider ఖమ్మం

కారు ఆటో డీ.. ముగ్గురికి గాయాలు

#Three injured

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం నాగారం గ్రామం వద్ద కారు ఆటో డీ కొనగా ఆటోలో ఉన్న ముగ్గురికి తీవ్రమైన గాయాలయ్యాయి. కారులో ఉన్న వారిని ఆసుపత్రిగా తీసుకెళ్లారు.ఈ ప్రమాదంపై ఆటోలో ఉన్న వారు మాట్లాడుతూ తమది భద్రాచలం ఏఎంసీ కాలనీ అని కొత్తగూడెం ఆస్పత్రికి వెళ్లి తిరిగి వస్తుండగా కారు అతివేగంతో ఢీ కొట్టిందన్నారు. పోలీస్లు దర్యాప్తు చేస్తున్నారు.

Related posts

ముదిరాజ్ లకు ప్రాధాన్యతనివ్వని తెలంగాణ ప్రభుత్వం

Satyam NEWS

ఏప్రిల్ 2 న తెలుగులో వస్తున్న “లెగసి ఆఫ్ లైస్”

Satyam NEWS

ఆరు గంటల ఆందోళన: రేపు కామారెడ్డి బంద్ కు రైతుల పిలుపు

Satyam NEWS

Leave a Comment